జపాన్ దీవుల్లో భూకంపం..
జపాన్లోని ఓగసవర ద్వీపంలో భూకం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. దేశ రాజధాని టోక్యోకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రంలో 450 కి.మీ. దూరంలో దూరంలో ఉన్న ఈ ద్వీప సమూహంలో భూకంప కేంద్ర ఉన్నది. అయితే సునామి వచ్చే ప్రమాదం లేదని ప్రకటించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన…